పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. రానా దగుపటి.. మల్టస్టారర్ గా ఒక సినిమా
రూపొందుతున్న విషయం తెలిసిందే.
సాగర్ చంద్రక్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు.మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ ఈ సినిమా కి మాటలు
అదిస్తునారు కోవిడ్ కారణంగా
ఈ మూవీ కే బ్రేక్ పడింది. కాగా ఈరోజు ఈ మూవీ
షూటింగ్ మళ్ళి సెట్స్ ఫైకి
వచ్చసింది. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన సెట్ లో పవర్ స్టార్ పవన్
కల్యాణ్ పాలుగోన్నారు . సితార ఎంటర్ టైన్ మెంట్
బ్యానర్ లో నిర్మాత వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.2021 ఉగాది
కి సినిమా నీ ప్రేక్షకుముందుకు తీసుకొని రావాలి
ప్రొడ్యూసర్ భావిస్తున్నారు. కగా పవర్ స్టార్ చాలా రోజుల తరువాత సెట్స్ ఫైకి రావడంతో ఫ్యాన్స్ పండగచేసుకుంటున్నారు.
0 Comments